పుంగనూరులో వైభవంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

పుంగనూరు పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ట్రావెల్స్ బంగ్లా నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది. హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు...

మంగాపురం తండాలో నీటి కష్టాలకు చెక్: సర్పంచ్ చొరవతో బోరు బావి

పాలేరు నియోజకవర్గ పరిధిలోని మంగాపురం తండా గ్రామపంచాయతీలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ధీరవతు అశోక రాణి శ్రీకారం చుట్టారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామస్థులకు నీటి ఎద్దడి కలగకుండా ఆదివారం నూతన నర్సరీ ఆవరణలో భూమి...

ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనిత బాధ్యతల స్వీకరణ

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఏదులాపురాన్ని...
spot_img

ఏప్రిల్‌లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు |

పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా...

వాసంతనరసాపురాలో 100-బెడ్ ESI ఆసుపత్రికి formal request|

In a significant step toward enhancing healthcare infrastructure for the industrial workforce, a formal request was submitted today to the Hon’ble Union Minister for...

President Murmu Assents to SHANTI Bill, 2025 |

New Delhi | December 21, 2025 In a transformative move for India’s energy landscape, the President of India, Smt. Droupadi Murmu, has granted her...

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు! |

ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల ఆస్తుల అటాచ్‌సోనూసూద్‌, యువరాజ్‌సింగ్‌, రాబిన్‌ ఊతప్ప..నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, మిమి ఆస్తులు అటాచ్మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులు...
spot_img
spot_img

From BHARAT AAWAZ

Handpicked From Bharat Aawaz Team

HAPPY REPUBLIC DAY!

The strength of a nation lies in the power...

వైద్య ఆరోగ్యశాఖలో 60 పోస్టుల...

👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి...

Implementation of On-Street Parking Fees in Bengaluru |

The Directorate of Urban Land Transport (DULT) and the Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) are set to implement a regulated on-street parking system in...

కిడ్నాప్ ఘటనపై జనసేన నేత సాయినాథ్ వివరణ |

తమిళనాడులోని కొడైకెనాల్‌లో తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూర్యనారాయణ (73) దారుణంగా హత్యకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున తన సొంత బంగళాలోకి చొరబడిన దుండగులు, ఆయనను కుర్చీకి కట్టేసి, నోటికి టేపులు వేయడంతో ఊపిరాడక...

హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.|

హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం. న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా? అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో...
spot_img

పుంగనూరులో వైభవంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

పుంగనూరు పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ట్రావెల్స్ బంగ్లా నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది. హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు...

దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్

వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులపై దాడులు, ఊచకోత జరిగిందని టీడీపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను చంపి శవాన్ని...